Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్​ నేతను పరామర్శించిన గడ్డం వినోద్​

కాంగ్రెస్​ నేతను పరామర్శించిన గడ్డం వినోద్​

ఎండపల్లి, ఇదే నిజం: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల ఎంపీటీసీ బషీర్ భాయ్ తల్లి వొజ్రబి (65) పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎండవల్లకి వచ్చి బషీర్​ బాయ్​ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వొజ్రబి ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బషీర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img