Homeహైదరాబాద్latest Newsధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కి సిద్దమైన "ఎంఎస్ ధోనీ" బయోపిక్ మూవీ..!

ధోనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కి సిద్దమైన “ఎంఎస్ ధోనీ” బయోపిక్ మూవీ..!

భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్‌కు సిద్ధమైంది. ధోనీ బర్త్ డే సందర్భంగా జులై 7న ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఏపీ, తెలంగాణలో మాత్రమే ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని నీరజ్ పాండే తెరకెక్కించారు.

Recent

- Advertisment -spot_img