Homeహైదరాబాద్latest Newsపెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త.. గడువు పెంపు

పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త.. గడువు పెంపు

ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పంపిణీ గడువును ఈ నెల 8 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు గ్రామ, సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరిగింది. నిన్నటితో దాదాపు 95 శాతం మందికి పెన్షన్ పంపిణీ పూర్తయింది. మిగిలిన వారి కోసం ప్రభుత్వం మరో 2 రోజులు గడువును పొడిగించింది .

Recent

- Advertisment -spot_img