Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారికి స్పెషల్ ట్రైన్..!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారికి స్పెషల్ ట్రైన్..!

విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ‘భారత్ గౌరవ్’ రైలు ప్రత్యేక ప్యాకేజీతో నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్రను నడుపనుంది. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. జూన్ 7న చెన్నై నుంచి బయలుదేరి 19న తిరిగి రానుంది. విభిన్న తరగతుల టికెట్ల ధరలు రూ.45,900 నుంచి రూ.59,950 వరకు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img