Homeహైదరాబాద్latest Newsరైల్వే ప్రయాణికులకు GOOD NEWS

రైల్వే ప్రయాణికులకు GOOD NEWS

South Central Railway : వేసవి కాలంలో రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్ – నాగర్సోల్(07517), నాగర్‌సోల్ – సికింద్రాబాద్ (07518), తిరుపతి – మచిలీపట్నం (07121), మచిలీపట్నం – తిరుపతి (07122), CST ముంబై – కరీంనగర్ (01067), కరీంనగర్ – CST ముంబై (01068), యశ్వంత్‌పూర్ – కాలాబుర్గి (06505), కాలాబుర్గి – యశ్వంత్‌పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img