HomeSocial Mediaరైతుబంధు లబ్దిదారులకు శుభవార్త..

రైతుబంధు లబ్దిదారులకు శుభవార్త..

రైతుబంధు కోసం వేచి చూస్తున్న రైతులకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు. పండుగ తర్వాత కొంత నిధుల కొరత సమస్య పరిష్కారం దొరకనుంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.వెయ్యు కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమచేసింది. అయితే.. కేంద్రం మంజూరు చేసిన రూ.9వేల కోట్ల రుణంలో రూ.2వేల కోట్లు ఈ నెల 16న వచ్చే అవకాశం ఉంది. నిధులు వచ్చిన వెంటనే చెల్లింపులు ప్రారంభించి ఫిబ్రవరిలో మొత్తం రైతుబంధు జమ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

Recent

- Advertisment -spot_img