Homeహైదరాబాద్latest Newsమృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణానికి చెందిన కలసాని హరిబాబు చిన్న కుమారుడు కలసాని రాజేందర్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున హరిబాబు గారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, విజయ్, అప్పo తిరుపతి, చిపిరిశెట్టి రాజేష్, సముక్,పోచయ్య మరియు కార్యకర్తలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img