Homeహైదరాబాద్latest Newsసీనియర్ నాయకుడిని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

సీనియర్ నాయకుడిని పరామర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, నాగరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గడ్డం భాస్కర్ రెడ్డి కి మోకాలికి ఇటీవల శస్త్రచికిత్స జరిగి, చికిత్స పొంది ఇంటికి రాగా మంగళవారం రోజున వారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, జక్కు రవీందర్,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్,మొగిలి,విజయ్, రాజేష్, తిరుపతి మరియు కార్యకర్తలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img