Homeహైదరాబాద్latest Newsమాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాల వయసులోనే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి దేశానికి సాంకేతికతను తీసుకొచ్చి సాంకేతిక విప్లవానికి నాంది పలికినారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాంగనభట్ల దినేష్ జక్కు రవీందర్ వేముల రాజేష్ చిల్ముల లక్ష్మణ్ సింహరాజు ప్రసాద్ రామ్ దిన్ మొగిలి జంగిలి ప్రభాకర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img