Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి నవరాత్రుల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి నవరాత్రుల సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి వెంట ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంగనభట్ల దినేష్, వేముల రాజేష్ ,చిలుముల లక్ష్మణ్ ,సుముఖ, జంగిలి ప్రభాకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img