Homeఫ్లాష్ ఫ్లాష్ఘనంగా ఆంధ్రప్రదేశ్​ అవతరణ వేడుకలు

ఘనంగా ఆంధ్రప్రదేశ్​ అవతరణ వేడుకలు

– తాడేపల్లిలోకి క్యాంప్​ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్

ఇదే నిజం, అమరావతి: రాష్ట్ర అవతరణ వేడులకను బుధవారం ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాలకు జగన్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Recent

- Advertisment -spot_img