Homeహైదరాబాద్latest Newsహృదయ విచారకర ఘటన.. రోడ్డు ప్రమాదంలో కొడుకు కళ్లముందే తండ్రి మృతి

హృదయ విచారకర ఘటన.. రోడ్డు ప్రమాదంలో కొడుకు కళ్లముందే తండ్రి మృతి

హైదరాబాద్ విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని ఇనాంగూడ వద్ద హృదయ విచారకర ఘటన చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం బైక్ పై తన రెండేళ్ల కొడుకుని తీసుకుని వెళ్తుండగా డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి స్పాట్ లోనే చనిపోగా స్వల్ప గాయాలతో బాలుడు బయటపడ్డాడు. కాగా, తండ్రి మృతదేహం వద్ద కూర్చుని బాలుడు ఏడుస్తుండటం చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడిని ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్‌ (35)గా గుర్తించారు.

Recent

- Advertisment -spot_img