Homeహైదరాబాద్latest Newsశ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?.. అలాగే హుండీ ఆదాయం ఏంటంటే..?

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?.. అలాగే హుండీ ఆదాయం ఏంటంటే..?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 5 గంటల్లోనే శ్రీవారి సర్వదర్శనం భక్తులకు లభిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 63,095 మంది భక్తులు దర్శించుకోగా, 23,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img