Homeహైదరాబాద్latest Newsమోదీ అవినీతిని నిర్మూలిస్తే.. వారు కాపాడుతున్నారు: జేపీ నడ్డా

మోదీ అవినీతిని నిర్మూలిస్తే.. వారు కాపాడుతున్నారు: జేపీ నడ్డా

ఉత్తరాఖండ్‌లోని హరిద్వారాలో నిర్వహించిన సభలో ఇండి కూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ‘‘ఒకవైపు మోదీ నాయకత్వంలోని బీజేపీ-NDA కూటమి ఉంది. మరోవైపు ఇండి కూటమి ఉంది. మేము దేశంలోని అవినీతిని తోగలగించాలని అనుకుంటుంటే, వారు అవినీతిపరులను కాపాడుతున్నారు’’ అని జేపీ నడ్డా అన్నారు.

Recent

- Advertisment -spot_img