Homeహైదరాబాద్latest Newsక్రికెట్‌కు వీడ్కోలు పలికితే ఎవరికీ కనిపించను.. విరాట్ సంచలన వ్యాఖ్యలు.. షాక్ లో ఫాన్స్

క్రికెట్‌కు వీడ్కోలు పలికితే ఎవరికీ కనిపించను.. విరాట్ సంచలన వ్యాఖ్యలు.. షాక్ లో ఫాన్స్

టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మరెవరికీ కనిపించనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘‘స్పోర్ట్స్‌ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్‌ ఉంటుంది. క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘమైన విరామం తీసుకుంటా’’ అని తెలిపాడు.

Recent

- Advertisment -spot_img