ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గోదావరి పరివాహక గ్రామాలలో అక్రమ ఇసుక నిలువలు చేస్తూ రాత్రి వేళల్లో టాక్టర్ లతో తరలిస్తున్నారు. అయితే.. మైనింగ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు ఇసుక తరలించడంతో నీటి మట్టం తగ్గిపోతుంది అని గోదావరి పరిహక ప్రాంత ప్రజలు అంటున్నారు.