కేరళలోని తిరువనంతపురంలో 12వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మృతి. వివరాల్లోకి వెళితే 18 ఏళ్ల యూట్యూబర్ ఆదిత్య ఎస్ నాయర్.. తన బాయ్ఫ్రెండ్తో విడిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆమెను వేధించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అదే పనిగా ట్రోలింగ్ చేయడంతో ఆమె మానసికంగా క్రుంగిపోయి గత వారం ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఈ కేసులో ఆమె ప్రియుడు బినోయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.