Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత

తెలంగాణలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు రూ. 71 కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ. 15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 10.33 కోట్ల విలువైన ఆభరణాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి.. పడవ మునిగి 90 మంది మృతి

ఇవి కూడా చదవండి.. 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసిన సిద్ధిపేట కలెక్టర్

Recent

- Advertisment -spot_img