Homeహైదరాబాద్latest Newsయూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్.. కేవలం 15 రోజుల్లోనే అన్ని కోట్లా..?

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్.. కేవలం 15 రోజుల్లోనే అన్ని కోట్లా..?

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని గ్లోబల్ డేటా సంస్థ తన తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% UPI ద్వారా లావాదేవీలు జరిపారు. 2024 ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లు, మే తొలి 15 రోజుల్లోనే రూ.10.70లక్షల కోట్ల పేమెంట్స్ జరిగాయి. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగే కొద్ది డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.

Recent

- Advertisment -spot_img