Homeహైదరాబాద్latest Newsఅమానవీయ ఘటన.. మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యం..!

అమానవీయ ఘటన.. మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యం..!

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ ప్రధాన మురికి కాలువలో ఓ పసికందు కొట్టుకు రావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం దగ్గర లో ప్రధాన మురికి కాలువలో పసికందు మృతదేహం లభ్యమయ్యింది. ఆ పసికందు మృతదేహన్ని అవాంచిత గర్బంతోనే మురికి కాలువలో పడేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img