Homeహైదరాబాద్latest Newsమంథని CDPO పై విచారణ

మంథని CDPO పై విచారణ

ఇదే నిజం, మంథని: మంథని సీడీపీవోపై విచారణ కొనసాగుతోంది. గతంలో సీడీపీవో మీద అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఝాన్సీ విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో ఉద్యోగుల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. రాష్ట్ర కమిషనర్​, డైరెక్టర్ కు ఫిర్యాదు అందడంతో ఆఘమేఘాల మీద విచారణ సాగుతోంది. రాష్ట్ర స్థాయి అధికారులకు పూర్తి నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఏదిఏమైన ఎనిమిది ఏండ్ల తర్వాత విచారణ సాగుతోంది.

Recent

- Advertisment -spot_img