Homeహైదరాబాద్latest Newsఐప్యాక్ ఆఫీసుకు జగన్..భయంతోనేనా?

ఐప్యాక్ ఆఫీసుకు జగన్..భయంతోనేనా?

రాజకీయ విశ్లేషకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను సీఎం జగన్ కలిశారు. ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి మాట్లాడారు. ‘గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈసారి ఎక్కువగా సాధిస్తాం. ప్రశాంత్ కిశోర్ ఊహించనన్ని సీట్లు గెలుస్తాం. జూన్ 4 తర్వాత దేశం మొత్తం షాక్ అవుతుంది.’ అని అన్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ ఇదివరకే చెప్పారు. ఓటమి భయంతోనే జగన్ ఆయన దగ్గరకు వెళ్లినట్లు చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img