Homeహైదరాబాద్latest Newsఉమ్మడి రాజధానిపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి రాజధానిపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ మరికొన్నాళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆకాంక్షించారు. ఈ అంశాన్ని ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ లేవనెత్తాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, చంద్రబాబు, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ Xలో పోస్టు చేశారు. కాగా తెలంగాణ ప్రాంత వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img