Homeఫ్లాష్ ఫ్లాష్karimnagar:17న కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం-కేటీఆర్ ను ఆహ్వానించిన మంత్రి గంగుల

karimnagar:17న కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం-కేటీఆర్ ను ఆహ్వానించిన మంత్రి గంగుల

karimnagar:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ పట్టణంలోని మనేరు వాగుపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 17న ప్రారంభించనుండగా, ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి గంగుల ఆహ్వానించారు. తెలంగణ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని సిరిసిల్ల లో కలిసి మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img