Homeలైఫ్‌స్టైల్‌తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస పూజలు

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస పూజలు

– శివాలయాలకు పోటెత్తిన భక్తులు


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కిటకిటలాడాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు భక్తులు వేకువజామునే చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం, రాజమండ్రిలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విజయవాడలోని కృష్ణా నదిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం మహిళలు నదుల్లో దీపాలు వదిలి పూజలు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img