HomeSocial Mediaరైతుబంధు పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

రైతుబంధు పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

అభివృద్ధిపై ఫోకస్ చేసి పార్టీని పట్టించుకోకపోవడంపై తనదే తప్పని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గడిచిన పదేళ్లలో కార్యకర్తల అర్థిక పరిస్థితి గురించి అంతగా పట్టించుకోలేదన్నారు.. దళితబంధు కొందరికే రావడంతో మిగిలిన చాలా మంది తమ పార్టీకి వ్యతిరేకమయ్యారని చెప్పారు. భూస్వాములకు రైతుబంధు ఇవ్వడంపై సన్నకారు, చిన్నకారు రైతులకు కరెక్ట్ అనిపించలేదని.. కొన్ని పథకాలపై ప్రజల వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని కేటీఆర్ చెప్పారు.

Recent

- Advertisment -spot_img