BREAKING : కొద్దిరోజులుగా బీఆర్ఎస్లో రాజకీయ కలకలం రేగుతోంది. బీఆర్ఎస్ నాయకులు వరుసగా మాజీ సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్తో BRS MP K. Keshava Rao భేటీ అయ్యారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు ప్రచారం. పార్టీ మార్పుపై కేసీఆర్కు వివరణ ఇచ్చారు.