HomeతెలంగాణKTR : మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక

KTR : మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక

KTR : మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక

KTR on House sites : పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేటీఆర్​ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.

Subcommittee meet on House sites : రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది.

Sex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు

Corona Third Wave : భారత్​లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ గ్యారెంటీ

ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.

హైదరాబాద్​లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

58, 59 జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్​లో ఉన్న వాటిపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ విషయంలో మరింత కసరత్తు చేశాక సీఎం కేసీఆర్​కు నివేదిక అందించనుంది.

ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Marriage Ad : అరేంజ్‌డ్ మ్యారెజ్ నుంచి నన్ను కాపాడండంటూ యాడ్

Ginger Water : ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్‌..

Recent

- Advertisment -spot_img