Homeహైదరాబాద్latest Newsవిధులు బహిష్కరించిన న్యాయవాదులు.. ఎందుకంటే?

విధులు బహిష్కరించిన న్యాయవాదులు.. ఎందుకంటే?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో న్యాయవాదులు విధుల బహిష్కరించారు. మంగళవారం రోజున సిద్దిపేట న్యాయవాది అయిన యం. రవి కుమార్ పై సిద్దిపేట టూటౌన్ ఎఎస్ఐ దాడి చేసిన ఘటనకు సంబంధించి గౌరవ అడ్వకేట్ ఫెడరేషన్ తెలంగాణ వారు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ రోజు ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఘటనకు సంఘీభావంగా ఈ రోజు కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img