Homeహైదరాబాద్latest Newsమృతదేహానికి నివాళులు అర్పించిన స్థానిక కౌన్సిలర్

మృతదేహానికి నివాళులు అర్పించిన స్థానిక కౌన్సిలర్

ఈరోజు పరకాల పట్టణంలోనీ 17వ వార్డ్ లో ఒంటేరు వెంకటమ్మ అనారోగ్యంతో మరణించడం. జరిగింది వారి పార్థివదేహానీకి పూలమాల వేసి నివాళులు అర్పించిన కౌన్సిలర్ పాలకుర్తి గోపి మరియు మాజీ టెంపుల్ ఛైర్మెన్ చందుపట్ల నరసింహారెడ్డి. వార్డ్ అద్యక్షులు చట్ల వెంకటేశ్వర్లు బండారి శ్రీను.m.d. సాయిని. జరీనా. బండారి మంజుల. రత్నమాల. సందీప్. భరత్ మరియు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img