Homeజిల్లా వార్తలుక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

– ముస్కు నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మనపేట గ్రామం లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి.కేట్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.అనంతరం వారికి క్రైస్తవ కుల పెద్దలు శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవల్ల సత్యనారాయణ గౌడ్, నేరళ్ల మహేష్, ఓర్సు విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సోదర సోదరీమణులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img