Homeసినిమాఓటీటీలోకి వచ్చేసిన ‘మంగళవారం’

ఓటీటీలోకి వచ్చేసిన ‘మంగళవారం’

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్​గా అజయ్ భూపతి డైరెక్షన్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మంగళవారం’. గత నెల రిలీజైన ఈ మూవీ మిక్స్​డ్​ టాక్​ తెచ్చుకుంది. అయితే, ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా భాషల్లో ప్రస్తుతం ఈ మూవీ హాట్​ స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సాలిడ్ థ్రిల్లర్​ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img