Homeహైదరాబాద్latest Newsములుగు గుట్టను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ

ములుగు గుట్టను దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ

ఇదేనిజం ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మాత్యులు కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు.

ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు

మేడారం మహా జాతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లి కోరుకున్నారు .మొదటి సారి మంత్రి హోదాలో కొండ సురేఖ ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషం గా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్​పీ శబరిష్, డీఎఫ్​ వో రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు..

Recent

- Advertisment -spot_img