Homeక్రైంరోడ్డు ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

ఇదేనిజం, ములుగు: రోడ్డు ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఎల్కతుర్తి మండలం పెంచికల్‌ పేట శివారులో లారీ కారును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్నా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img