Homeజిల్లా వార్తలుదత్తాత్రేయుడి ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

దత్తాత్రేయుడి ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

ఇదే నిజం, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో దత్తాత్రేయుడి ఆలయంలో మంత్రి శ్రీధర్​ బాబు పూజలు నిర్వహించారు. ధన్వాడ గ్రామంలో వారం రోజులుగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగతున్నాయి. సోమవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. అనంతరము ఆయన సోదరుడు శ్రీనుబాబు దంపతులు సైతం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img