Homeజిల్లా వార్తలుఅభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి

అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి

ఇదేనిజం, దుగ్గొండి: దుగ్గొండి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామపంచాయతి ఆవరణలో ప్రజాపాలన ఆభయహస్తం కార్యక్రమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందించే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని పూర్తి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img