ఇదేనిజం, వరంగల్: మంత్రి కొండా సురేఖను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి పూల మొక్క అందజేసి సత్కరించారు. ఐనవోల జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశానికి హాజరు కావాలని మంత్రికి ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు.