Homeహైదరాబాద్latest Newsమృతుని కుటుంబనికి ఎంఎల్ఏ పరామర్శ

మృతుని కుటుంబనికి ఎంఎల్ఏ పరామర్శ

ఇదే నిజం, ధర్మపురి : మండలంలోని నేరెళ్ళ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొకంటి రాకేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల రాకేష్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img