Homeహైదరాబాద్latest Newsగురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ వీప్ ఆడ్లూరి.. ముమ్మరంగా విచారణ చేపట్టాలని...

గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ వీప్ ఆడ్లూరి.. ముమ్మరంగా విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశం..!

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన తెలుసుకొని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. అలాగే పాఠశాల లోని సమస్యలను పాఠశాల యజమాన్యం మరియు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవడం జరిగింది. అదేవిదంగా జాయింట్ కలెక్టర్ గౌతమ్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి పాఠశాల యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమస్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరి వెంట నియోజకవర్గ నాయకులు జువ్వాడి కృష్ణరావు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img