Homeతెలంగాణమల్లన్న స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మల్లన్న స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదేనిజం, జగిత్యాల: జిల్లాలోని మల్లన్నపేట గ్రామంలో శ్రీ దొంగ మల్లన్న స్వామి వారిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించకున్నారు. ప్రత్యేక పూజలనంతరం గ్రామ పార్టీ మండల, గ్రామాల ముఖ్య నాయకులతో మాట్లాడారు. వారి వెంట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, తదితరులున్నారు

Recent

- Advertisment -spot_img