Homeహైదరాబాద్latest Newsఉద్యోగి ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..!

ఉద్యోగి ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..!

సమయానికి జీతాలు రాక, కుటుంబ సమస్యలతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వసీమ్ తనను క్షమించాలంటూ భార్యకు రాసిన సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డియర్ రజనీ. నిన్ను చాలా బాధపెట్టా. మనకు ఎవరూ లేరు. పిల్లలు అలా కాకూడదని చాలా ఊహలు కన్నా. కానీ ఏదీ కుదరలేదు. వచ్చే జన్మలో నా పిల్లలకే కొడుకుగా పుడతా’ అని లేఖలో రాశాడు. తాను కొందరి వద్ద చేసిన అప్పును చెల్లించాలని భార్యను కోరాడు.

Recent

- Advertisment -spot_img