Homeహైదరాబాద్latest Newsఫిజియోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి

ఫిజియోథెరపీ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మున్సిపాలిటిలో నూతనంగా ఏర్పాటు చేసిన RR పిజియోతెరపి క్లినిక్ సెంటర్ నీ సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిజేశారు. అనంతరం జగతి ప్లె స్కూల్ నీ సందర్శించి సరస్వతి పూజలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img