Homeహైదరాబాద్latest News'నా ఫోన్ ట్యాప్ అయింది' : తమిళిసై

‘నా ఫోన్ ట్యాప్ అయింది’ : తమిళిసై

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా..రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు ఆరోపించారు. దీనిపై గతంలో 2022లోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అనవసరంగా రాజకీయం చేస్తున్నారంటూ గత ప్రభుత్వం తన మాటలను పట్టించుకోలేదన్నారు. అప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోెందని వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img