Homeహైదరాబాద్latest Newsఓటు హక్కు వినియోగించుకున్న నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులు

ఓటు హక్కు వినియోగించుకున్న నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులు

ఇదేనిజం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తమ ఓటు హక్కును అలంపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి మరియు అతని సతీమణి బన్సీ దేవి మల్లు తమ ఓటు హక్కును హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని రోడ్ నంబర్ 10 సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని నర్సరీ పార్క్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బి జె పి ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తన స్వగ్రామం అయిన కల్వకుర్తి మండలం గూడూరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Recent

- Advertisment -spot_img