Homeజిల్లా వార్తలుబాధిత కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు.. ఇరువై ఐదువేల రూపాయల ఆర్ధిక సహాయం..

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు.. ఇరువై ఐదువేల రూపాయల ఆర్ధిక సహాయం..

ఇదేనిజం, ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన సట్టా రాజయ్య (50) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం రోజున పెద్దపల్లి జిల్లా ఫారెస్ట్ అధికారురి బీట్ ఆఫీసర్ దేవరజ్ , ముంజంపల్లి మాజీ ఎంపీటీసీ పందిళ్ళ రాజేందర్ రెడ్డి,గంగాధర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఖర్చుల నిమిత్త 25000 ఇరువై ఐదువేల రూపాయలు ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img