ఇదే నిజం, హైదరాబాద్: ఊపిరితిత్తుల వ్యాధితో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో చేరిన రోగి మంగళవారం మృతి చెందారు. సమస్య తీవ్రం కావడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే, రోగికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు ఆయన పేర్కొన్నారు.