Homeఫ్లాష్ ఫ్లాష్ఖండం మాత్రమే మారింది.. ఫలితం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్

ఖండం మాత్రమే మారింది.. ఫలితం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సచిన్

పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంపై క్రికెట్ దిగ్గజం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘భారత్-పాకిస్థాన్‌.. కొత్త ఖండం.. అదే ఫలితం. టీ20 బ్యాటర్ల ఫార్మాట్‌. కానీ, న్యూయార్క్‌లో బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ గెలవడం అభినందనీయం. అమెరికాలో ఇలాంటి మ్యాచ్‌లు జరగడం అద్భుతం’’ అని సచిన్‌ పోస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img