కరోనా మొదటి వేవ్కు.. రెండో వేవ్కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మొదటి వేవ్లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్లో...
దేశంలో ఓవైపు కరోనా మళ్లీ చెలరేగిపోతుండగా, వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పనిచేసే ప్రదేశాల్లో కూడా కరోనా...
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... ఒక్కరోజులో కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో...
ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్ బిజినెస్లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
'సాకి' పేరుతో లాంఛ్ అయిన ఈ క్లోతింగ్ బ్రాండ్...
దేశంలో 45 ఏళ్లు దాటినవారంతా ఏప్రిల్ 1 నుంచి కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.
దీని ప్రకారం అర్హత ఉన్నవారంతా వెంటనే సంబంధిత యాప్, వెబ్సైట్లో నమోదు చేసుకుని వ్యాక్సీన్ వేయించుకోవాలని కేంద్ర...
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత ఆటగాళ్లు వీర విహారం చేశారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ మొదలుకుని, కెరీర్ లో మొదటి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్య వరకు బ్యాట్లు ఝుళిపించారు.
దాంతో నిర్ణీత 50...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలపై సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగా, ప్రభుత్వం సమాధానాలు ఇస్తోంది.
ఈ సందర్భంగా కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం...