HomeజాతీయంPM Modi to Shamshabad Airport శంషాబాద్ ఎయిర్​పోర్టుకు ప్రధాని మోడీ

PM Modi to Shamshabad Airport శంషాబాద్ ఎయిర్​పోర్టుకు ప్రధాని మోడీ

– స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్

ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం తెలిపారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో ప్రధాని పాలమూరుకు బయలుదేరారు.

Recent

- Advertisment -spot_img