హైదరాబాద్ః హీరోయిన్ పూజా హెగ్డే ప్రకృతి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇటీవల తాను చేసి ఓ గ్రేట్ పని గురించి తన ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేసింది.
పూజా చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమే ఉడుతకు నట్స్ తినిపించడం ఆపై చిన్న పిల్లలా గంతులు వేయడం స్పష్టం ఉంది.
ఉడుతకు ఆమే నట్స్ తినిపించేందుకు భగీరథ ప్రయత్నమే చేసిందట. ఉడతకు భయపడి నాలుగు సార్లు విఫలం అయిందట.
ఐదోసారి ధైర్యం చేసి ఉడుతకు నట్స్ తినిపించినట్లు రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.